పిడుగురాళ్ల: మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

72చూసినవారు
పిడుగురాళ్ల: మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం సి. ఐ. టి. యు ఆధ్వర్యంలో పిడుగురాళ్ల మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ ఏ. ఇ రఘురావుకు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వం సమ్మె సందర్భంగా ఇంజనీరింగ్ కార్మికులకు ఇచ్చిన కార్మికుల పర్మినెంట్, కనీస వేతనం రూ.26,000 తదితర హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్