రేపు శనివారం మంత్రి నారా లోకేష్ ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. ఇప్పటికే అప్పోయింట్మెంట్ ఖరారు ఐంది. ఇప్పటికే అనంతపురం పర్యటన నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. రేపు అక్కడినుంచి ఢీల్లీ వెళ్తారు. ఈ భేటీ ఆసక్తి కరంగా మారింది.