మహాశివరాత్రి సందర్భంగా ముస్తాబవుతున్న కోటప్పకొండ

60చూసినవారు
మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి ఆలయం ముస్తాబు అవుతోంది. శివరాత్రి రోజున కోటప్పకొండ తిరునాళ్లు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో కోటప్పకొండ కింద భాగంలో ఉన్న శివపార్వతుల విగ్రహాలకు రంగులు వేస్తున్నారు. శివరాత్రి రోజున రాష్ట్ర నలుమూలల నుంచి కోటప్పకొండకు చేరుకునే భక్తుల కోసం ఆలయ అధికారులు శనివారం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్