నకరికల్లు మండలం నూతన తహశీల్దార్గా కట్టెకోట పుల్లారావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల భాగంగా ఆయన నకరికల్లు తహశీల్దారుగా నియమితులయ్యారు. ఈయన గతంలో మాచవరం, పిడుగురాళ్ల, రెంటచింతల మండలాలకలో తహశీల్దార్ గా విధులు నిర్వహించి బదిలీపై నకరికల్లు చేసినట్లు తెలిపారు. పుల్లారావుకు సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.