అద్దంకి:ఉచిత కంటి వైద్య శిబిరంలో 140 మందికి కంటి పరీక్షలు

71చూసినవారు
అద్దంకి మండలంలోని బొమ్మనంపాడు గ్రామంలో సచివాలయం వద్ద మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని గోరంట్ల శ్రీనివాసరావు&పద్మావతి సర్పంచ్ సహకారం తో ఈ ఉచిత వైద్య శిబి రాన్నీ నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరం లో దాదాపు 140 మంది ప్రజలకు కంటి పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్ కూడా చేస్తామని డి నరసింహారావు తెలిపారు.వైద్య శిబిరంకు ప్రజల నుండి విశేష స్పందన లభించిందన్నారు.

సంబంధిత పోస్ట్