అద్దంకి: ఎన్డీఏ ప్రభుత్వం గ్యాస్ ధరలు తగ్గించాలి

84చూసినవారు
కూటమిలో భాగస్వాములైన ఎన్డీఏ ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని అద్దంకి నియోజకవర్గ జై భీమ్ రావ్ భారత్ పార్టీ సమన్వయకర్త హేబెలు గురువారం అద్దంకిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోరారు. పెరిగిన గ్యాస్ ధరలతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడతాయని ఆయన పేర్కొన్నారు. గ్యాస్ ధరలు తగ్గించకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్