అద్దంకి: దేవాలయ శాఖ మంత్రిని కలిసిన ఆలయ ఈవో

51చూసినవారు
అద్దంకి మండలం సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ఆలయ ఈవో తిమ్మా నాయుడు శుక్రవారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని కలిశారు. ఈనెల 14వ తేదీన మహా కుంభాభిషేకం జరగనున్న నేపథ్యంలో ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆనం నారాయణరెడ్డిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కుంభాభిషేకం మహోత్సవానికి హాజరుకావాలని కోరారు.

సంబంధిత పోస్ట్