కొరిసపాడు: రైతులకు ఏవో శ్రీనివాసరావు సూచనలు

56చూసినవారు
కొరిశపాడు మండలంలో 10, 683 మంది రైతులు అన్నదాత సుఖీభవకు దరఖాస్తు చేసుకున్నట్లు ఏవో శ్రీనివాసరావు శనివారం తెలిపారు. ఈనెల 27, 28 తేదీలలో ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా 20 వేలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయని శ్రీనివాసరావు తెలియజేశారు. దరఖాస్తులో నమోదు అయిన వారిని క్షుణ్ణంగా వెరిఫికేషన్ చేసి అర్హుల జాబితాను ప్రచురించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్