కొరిసపాడు: కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకోవాలి

64చూసినవారు
కొరిసపాడు: కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకోవాలి
కొరిశపాడు మండలంలో ఎస్సీ కులాలకు చెందిన వారు కార్పొరేషన్ రుణాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఎండిఓ రాజ్యలక్ష్మి గురువారం పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు. 21 సంవత్సరం నుండి 50 సంవత్సరంలోపు వారు కార్పొరేషన్ రుణాలకు అర్హులని ఆమె పేర్కొన్నారు. నిబంధన ప్రకారం సంబంధిత పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని రాజ్యలక్ష్మి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్