అద్దంకి: సిసి ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు

73చూసినవారు
అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామంలో బుధవారం విద్యుత్ షాక్ తో బీహార్ రాష్ట్రానికి చెందిన బికాస్ జాదో అనే యువకుడు మృతి చెందిన నేపథ్యంలో గురువారం మృతి చెందిన సిసి ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించారు. డైరీ ఫామ్ లో రోజు వారి పనుల్లో భాగంగా యువకుడు పనిచేస్తూ ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్