అద్దంకి: మహా కుంభాభిషేకాన్ని జయప్రదం చేయాలి

71చూసినవారు
అద్దంకి మండలం సింగరకొండలో ఈనెల 14వ తేదీన జరిగే మహా కుంభాభిషేకాన్ని భక్తులందరూ జయప్రదం చేయాలని దేవస్థానం సహాయ కమిషనర్ తిమ్మా నాయుడు శనివారం మీడియా సమావేశం ద్వారా తెలిపారు. గుండ్ల కమ్మన్నది జలాలతో ముత్తైదువులు కలస యాత్ర నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు. కళాశాల తో తీసుకువచ్చిన నీటితో స్వామివారికి అభిషేకం చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్