శాస్త్రీయ పద్ధతులలో భౌతిక సాక్షాధారాలు సేకరణలో నైపుణ్యత పెంపొందించుకోవాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. జిల్లాలో పని చేస్తున్న దర్యాప్తు అధికారులకు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమాన్నిశుక్రవారం ఎస్పీ క్యాంప్ కార్యాలయo లో జరిగింది. నేర స్థలం నుండి రక్త నమూనాలను, సెమన్, వెంట్రుకలు, ఉమ్ము, పాదముద్రలు, వేలిముద్రలు సేకరించడం, మానవ అవయవాలు, విష పదార్థాలు, సైబరు నేరాలకు సంబంధించిన కేసులలో శిక్షణ ఇచ్చారు.