బాపట్ల మండలం స్టువర్టుపురం గ్రామానికి చెందిన అంగడి గౌతం, మానుపాటి వెంకటేష్, గాజుల కేశవ ముగ్గురు వ్యక్తులు వ్యసనాలకు బానిసలయ్యి ఈజీ మనీ కోసం రాత్రి సమయంలో కుందేరు వాగు దగ్గర విక్రయించాలనే ఉద్దేశంతో అర్ధరాత్రి 01: 00 గంటల సమయంలో స్టువర్టుపురం గ్రామం, 1 వ గ్యాంగ్ చివర నిలబడి ఉండగా వెదుళ్ళపల్లి ఎస్సై భాగ్యరాజ్ శుక్రవారం వారిని అదుపులోకి తీసుకున్నారు. త్వరలో కోర్టుకు హాజరు పరుస్తామని తెలిపారు.