చిలకలూరిపేటలో రాయితీపై నిత్యవసర సరుకులు

67చూసినవారు
చిలకలూరిపేటలో రాయితీపై నిత్యవసర సరుకులు
రాయితీపై పేదలకు నిత్యవసర సరుకులు అందించటమే ప్రభుత్వ లక్ష్యమని చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు చెప్పారు. గురువారం చిలకలూరిపేటలో ఏర్పాటు చేసిన రాయితీ నిత్యవసర సరుకులు ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరిగిన ధరలతో పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్