చీరాల: టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు

50చూసినవారు
చీరాల: టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు
చీరాల పట్టణంలోని 33వ వార్డు వైసిపి ఇన్‌ఛార్జ్ గా ఉన్నటువంటి కోలా శివకృష్ణ తన అనుచరులతో కలిసి టిడిపి అధికార ప్రతినిధి అయినటువంటి మద్దులూరి మహేందర్ నాథ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శివకృష్ణ మాట్లాడుతూ చీరాల ఎమ్మెల్యే కొండయ్య చేసిన అభివృద్ధి చూసి తాను కూడా అభివృద్ధి బాటలో నడుద్దామని, గురువారం టిడిపి పార్టీలో చేరడం జరిగింది అని శివ కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్