పెదకూరపాడు: విద్యుత్తు తీగల చోరీపై ఫిర్యాదు

52చూసినవారు
పెదకూరపాడు: విద్యుత్తు తీగల చోరీపై ఫిర్యాదు
జలకళ పథకం కింద తవ్విన బోర్లకు ఏర్పాటు చేసిన విద్యుత్తు తీగలు చోరీకి గురయ్యాయి. పెదకూరపాడులోని పెట్రోలు బంకు సమీపంలో సుమారు 15 విద్యుత్తు స్తంభాల తీగలు, నిల్వచేసిన బాక్సులు గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి తస్కరించారు. పరిశీలించి చర్యలు చేప ట్టాలని ఆ శాఖ ఏఈ రామకృష్ణ శుక్రవారం పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్