అమరావతి: పాస్టర్లకు సీఎం గుడ్ న్యూస్

85చూసినవారు
అమరావతి: పాస్టర్లకు సీఎం గుడ్ న్యూస్
గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని సీఎం చంద్రబాబు గురువారం కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని పాస్టర్లకు నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం విడుదలకు ఆదేశాలిచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అంతకుముందు 8,427 మంది పాస్టర్లకు మే 2024 నుంచి నవంబర్ వరకు 7 నెలల కాలానికి గానూ రూ.30 కోట్లు విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్