గుంటూరు: మాజీ ఎంపీ గోరంట్ల వ్యవహారం.. పోలీసులపై వేటు

65చూసినవారు
వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు ఎస్కార్ట్‌గా ఉన్న 11 మంది పోలీసులపై ఆదివారం ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. పోలీసుల అదుపులో ఉన్న చేబ్రోలు కిరణ్‌పై గోరంట్ల దాడికి యత్నించారు. ఆ సమయంలో పోలీసులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు. గుంటూరు అరండల్‌పేట, నగరంపాలెం, పట్టాభిపురం పీఎస్‌ల పరిధిలోని పోలీసులపై చర్యలు తీసుకున్నారు.
Job Suitcase

Jobs near you