గుంటూరు: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాగం నడుస్తుంది

66చూసినవారు
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరీఫాతిమా మండిపడ్డారు. మహిళలపై జరుగుతున్న దాడులను నియంత్రించాలని, శాంతిభద్రతలను కాపాడాలని డిమాండ్ చేస్తూ వైసీపీ మంగళవారం లాడ్జి సెంటర్ వద్ద ధర్నా నిర్వహించింది. మహిళలపై అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పినా కొందరు దీన్ని రాజకీయం చేస్తున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్