గుంటూరు: ల్యాండ్ రికార్డుల డిజిటలైజేషన్పై రెండు రోజుల వర్క్ షాప్

85చూసినవారు
గుంటూరు: ల్యాండ్ రికార్డుల డిజిటలైజేషన్పై రెండు రోజుల వర్క్ షాప్
గుంటూరు జిల్లా కేంద్రంగా మే 15, 16 తేదీల్లో ఐటీసీ వెల్కమ్ హోటల్లో భూ రికార్డుల డిజిటలైజేషన్పై రెండు రోజుల వర్క్షాప్ నిర్వహించనున్నారు. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, కేంద్ర అధికారులు హాజరుకానున్నారు. భూమి వివరాలను సాంకేతికంగా మెరుగుపరిచే దిశగా ఈ శిక్షణ కొనసాగనుంది.

సంబంధిత పోస్ట్