గుంటూరు: మెగా జాబ్ మేళాకు తరలివచ్చిన నిరుద్యోగులు

61చూసినవారు
గుంటూరు: మెగా జాబ్ మేళాకు తరలివచ్చిన నిరుద్యోగులు
వట్టిచెరుకూరు మం. పుల్లడిగుంట మలినేని లక్ష్మయ్య కళాశాలలో శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో ఎమ్మెల్యే రామాంజినేయులు, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. 42 కంపెనీలు ప్రతినిధులు ఈ మేళాలో పాల్గొనగా. పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్