గుంటూరు మిర్చి యార్డుకు వేసవి విరామం

59చూసినవారు
గుంటూరు మిర్చి యార్డుకు వేసవి విరామం
గుంటూరు మిర్చి యార్డు మే 9 శుక్రవారం సాయంత్రంతో వేసవి విరామానికి చేరుకుంది. మార్కెటింగ్ శాఖ నిర్ణయం మేరకు యార్డు మే 11 నుంచి జూన్ 8 వరకు మూసివేయబడుతుంది. జూన్ 9న లావాదేవీలు తిరిగి ప్రారంభం కానున్నాయి. దీంతో రైతులు తమ మిరపకాయలను శుక్రవారం వరకు యార్డుకు తీసుకురావాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్