తాడేపల్లి: జవాన్ మురళీ నాయక్ కు వైసీపీ సంతాపం

63చూసినవారు
తాడేపల్లి: జవాన్ మురళీ నాయక్ కు వైసీపీ సంతాపం
జవాన్ మురళీ నాయక్ వీర మరణంపై తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో శనివారం నేతలు సంతాపం తెలిపారు. మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మంగళగిరి ఇన్ ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, పార్టీ అధికారులు, నేతలు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్