వ్యక్తి ఆత్మహత్యపై కేసు నమోదు

66చూసినవారు
వ్యక్తి ఆత్మహత్యపై కేసు నమోదు
అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై కేసు నమోదు అయింది. పాత గుంటూరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు కృష్ణ నగర్ లో నివాసం ఉండే శ్రీనివాసరావు గత కొంతకాలం గా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు కుమారుడు సాయికృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్