గుంటూరు జిల్లాలో హత్యలు చేసే ముఠా అరెస్టు

52చూసినవారు
హత్యలు చేసే ముగ్గురు మహిళల ముఠాని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలను శుక్రవారం ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. తెనాలికి చెందిన వెంకటేశ్వరి, రమణమ్మ, రజిని ముఠాగా ఏర్పడ్డారు. తమ ఇళ్ల సమీపంలోని వారితో నమ్మకంగా ఉంటూ వారికి పానీయాలలో సైనేడ్ కలిపి ఇచ్చి హత్య చేసి ఆ తర్వాత శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలు చోరీ చేస్తారు. ఈ విధంగా పలువురిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్