ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లలిత, మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ టీచర్లుగా ప్రమోట్ చేయాలని డిమాండ్ చేశారు. గురువారం గుంటూరులో రాష్ట్ర కమిషనర్ వేణుగోపాల్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం ఉన్న ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మే నెల మొత్తం అంగన్వాడీలకు సెలవులు ఇవ్వాలని కోరారు.