తూర్పుగోదావరి చెందిన శ్రీనివాస్ తన లగేజీ బ్యాగ్ వర్జినల్ సర్టిఫికెట్స్, లాప్టాప్ ను శనివారం ఉదయం చర్లపల్లి ఎక్స్ప్రెస్ లో పోగొట్టుకున్నాడు. అతను గుంటూరులో ఉన్నటువంటి రైల్వే జి ఆర్ పి పోలీసులకు సమాచారం అందించాడు, వెంటనే స్పందించిన రైల్వే జి ఆర్ పి పోలీసులు పోగొట్టుకున్న వాటిని వెతికి సదరు బాధితునికి అందజేశారు. ప్రయాణికులు సంతోషంతో కృతజ్ఞతలు తెలియజేశాడు.