గుంటూరు: ఆర్మీ జవాన్ మృతి బాధాకరం

64చూసినవారు
భారత్, పాక్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కి గుంటూరు పట్టణం లోని కొత్తపేట సీపీఐ కార్యాలయంలో రాధ కృష్ణ శనివారం నివాళులర్పించారు. జమ్మూ, కశ్మీర్లో పర్యాటకులను హత్య చేయడంతోపాటు దేశ సరిహద్దుల్లో పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని వారు ఆరోపించారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడం ద్వారానే ప్రపంచంలో శాంతి నెలకొంటుందని కార్మిక సంఘాల ప్రతినిధులు రాధాకృష్ణ, తెలిపారు.

సంబంధిత పోస్ట్