గుంటూరు: సమగ్ర ప్రాంతీయ అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యం

65చూసినవారు
గుంటూరు: సమగ్ర ప్రాంతీయ అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యం
26 జిల్లాల సమగ్రాభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమౌతుందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. శనివారం గుంటూరులో ఏపీ సమగ్ర అభివృద్ధిపై ముఖాముఖి జరిగింది. ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్య త ఇవ్వాలని ఆయన సూచించారు. గత 3 దశాబ్దాలుగా నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులకు నిధులు కేటాయించి సత్వరమే పూర్తిచేయాలన్నారు. వి. లక్ష్మణ్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్