గంగవరంలో ఎన్డీఏ కూటమి శ్రేణుల సంబరాలు

556చూసినవారు
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. బుధవారం సాయంత్రం గురజాల మండలం గంగవరం గ్రామంలో ఎన్డీఏ కూటమి శ్రేణులు టపాసులు కాల్చి, గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో డీజే పాటలతో వారు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్