గురజాల రెవిన్యూ డివిజన్ కార్యాలయం నందు ఆర్డీవో మురళీకృష్ణ అధ్యక్షతన వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్డీవో మాట్లాడుతూ ఓటర్ల జాబితా స్వచ్చికరణ మరియు పోలింగ్ కేంద్రముల కనీస వసతులు కల్పించాలన్నారు. 800 ఓట్లరు నుండి 1200 ఓటర్లు కలిగిన పోలింగ్ కేంద్రములు ఓటర్ల నివాస ప్రాంతానికి రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్న పోలింగ్ కేంద్రములను గుర్తించడం చేయాలని తెలిపారు.