కొత్తపాలెంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన నాయకులు

82చూసినవారు
మాచవరం మండలం కొత్తపాలెం గ్రామంలో శుక్రవారం రాత్రి టీడీపీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, డీజే పాటలతో తీన్మార్ డ్రమ్స్ భారీ ర్యాలీ నిర్వహించారు. సీనియర్ టీడీపీ నాయకులు మాలపాటి మల్లయ్య మాట్లాడుతూ. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకున్నారన్నారు.

సంబంధిత పోస్ట్