మాచర్లకు రూ. 600 కోట్ల నిధులు ఇవ్వటం హర్షణీయం: ఎమ్మెల్యే

82చూసినవారు
మాచర్లకు రూ. 600 కోట్ల నిధులు ఇవ్వటం హర్షణీయం: ఎమ్మెల్యే
కేంద్ర ప్రభుత్వ పథకం జలజీవన్ మిషన్ ద్వారా మాచర్ల నియోజకవర్గ ప్రజల తాగునీటి అవసరాలను గుర్తించి రూ. 600కోట్లు కేటాయించడం హర్షణీయమని గురువారం ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. 8 నెలల్లోనే ఇంటింటికీ రక్షిత తాగునీరు అందించే దిశగా అడుగులు పడుతున్నాయంటే దాని వెనుక నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ముఖ్యమంత్రి చంద్రబాబుకృషి ఎంతో ఉందన్నారు.

సంబంధిత పోస్ట్