మాచర్ల: కూతురు గొంతు కోసి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి!

80చూసినవారు
మాచర్ల: కూతురు గొంతు కోసి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి!
పల్నాడు జిల్లా మాచర్ల మండలం గన్నవరానికి చెందిన సీతారాంరెడ్డి ఉద్యోగరీత్యా మిర్యాలగూడలోని హోసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్నారు. సీతారాంరెడ్డికి భార్య రాజేశ్వరి(40) కూతుర్లు మధులత, వేద సాయి శ్రీ(12)ఉన్నారు. శనివారం హైదరాబాద్ కి వెళ్లివచ్చిన సీతారాం ఇంట్లోకి వెళ్లి చూడగా చిన్న కూతురు గొంతు కోసి ఒంటిపై రక్తపు మరకలతో మృతి చెంది ఉండగా, రాజేశ్వరి ఫ్యాన్ కు ఉరి వేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్