మాచర్ల: ప్రాణాలతో పోరాడుతూ టీడీపీ కార్యకర్త మృతి

60చూసినవారు
మాచర్ల: ప్రాణాలతో పోరాడుతూ టీడీపీ కార్యకర్త మృతి
మాచర్ల మండలం పసువేముల గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త బెజవాడ రమేశ్ శుక్రవారం మృతి చెందారు. కుటుంబ కలహాల నేపథ్యంలో 4 నెలల క్రితం రమేశ్ మామ హరిశ్చంద్ర గొడ్డలితో దాడి చేయడంతో అప్పట్నుంచి రమేశ్ కోమాలోనే ఉన్నాడు. శుక్రవారం విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గత నెలలో రమేశ్ మామ హరిశ్చంద్రను ఆయన కుటుంబసభ్యులు హత్య చేశారు.

సంబంధిత పోస్ట్