మాచర్ల: గ్రామ రెవెన్యూ అధికారులతో తహసీల్దార్ సమావేశం

63చూసినవారు
మాచర్ల: గ్రామ రెవెన్యూ అధికారులతో తహసీల్దార్ సమావేశం
మాచర్ల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో మండల పరిధిలోని గ్రామ రెవెన్యూ అధికారులతో తహసీల్దార్ బి. కిరణ్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ బి. కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి ఒక్క డీలరు రేషన్ బియ్యం సరుకులు పంపిణీ సక్రమంగా చేయాలని, లేదంటే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి ఒక్కరికి ఈ కేవైసీ చేయాలని వివరించారు. అర్హులైన వారికి ఇళ్ల పట్టాలపై వెరిఫికేషన్ చేసే విధానాలపై పలు సూచనలను తెలియజేశారు.

సంబంధిత పోస్ట్