వడియ రాజులు (వడ్డెర) కమ్యూనిటీకి చెందిన సీనియర్ నాయకుడు తురక వీరస్వామిని పిడుగురాళ్ల మార్కెట్ యార్డు ఛైర్మన్గా సంబంధిత నాయకులు బుధవారం నియమించారు. ఈ నిర్ణయం గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది. స్థానిక బీసీ వర్గాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి.