రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని రెంటచింతల తహసీల్దార్ మేరి కనకం శుక్రవారం కోరారు. రెంటచింతల తాసిల్దార్ కార్యాలయం ఆమె మాట్లాడుతూ రేషన్ కార్డు లేనివారు కొత్తగా పేర్లు నమోదు చేయించుకో వాలన్నారు. అలాగే సభ్యుల చేర్పులు, తొలగింపు, కార్డుల విభజన చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని మండలంలోని ప్రజలందరూ సద్వినియో చేసుకోవాలని ఆమె అన్నారు.