పొన్నూరు చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏపీ ఎంసీఏ అసోసియేషన్ నిరసన కార్యక్రమం గురువారం నిర్వహించారు. జిల్లా చీఫ్ అడ్వైసర్ కొడాలి సృజన మాట్లాడుతూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల రెగ్యులర్ ఇంక్రిమెంట్లు, పెండింగ్ ఇన్సెంటివ్లు వెంటనే విడుదల చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కళ్యాణ్, షారోన్, దివ్య, జానకి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.