గుంటూరు: సీఐడీ విచారణకు సజ్జల

79చూసినవారు
గుంటూరు: సీఐడీ విచారణకు సజ్జల
వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి శుక్రవారం సీఐడీ విచారణకు హాజరయ్యారు. వైసీపీ హయాంలో మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనపై కేసు నమోదు అయింది. ఈ సందర్బంగా గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు,అంబటి, విడదల రజిని తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్