పింఛన్ల పంపిణీకి అన్ని చర్యలుతీసుకుంటున్నట్లు ఆదివారం కలెక్టర్ శ్రీ కేశ్ బి లత్కర్ తెలిపారు. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు సోమవారం ఉదయం 6 గంటల నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభిస్తారన్నారు. అవసరమైన సచివాలయ ఉద్యోగులు అందుబాటులో లేని చోట ఇతర ప్రభుత్వ ఉద్యోగుల సేవలను వినియోగించుకోని అధికారులకు సూచించారు. 1వ తేదీనే దాదాపు పూర్తి చేయాలని పేర్కొన్నారు.