నరసరావుపేట: పిడుగు పడి మహిళ చనిపోవడం బాధాకరం

65చూసినవారు
నరసరావుపేట: పిడుగు పడి మహిళ చనిపోవడం బాధాకరం
నరసరావుపేట నియోజకవర్గం, రొంపిచర్ల మండలం నల్లగార్లపాడు గ్రామానికి చెందిన గట్ల చిన్నమ్మ(55) పిడుగుపాటుతో మరణిచింది. శుక్రవారం విషయం తెలుసుకున్న నరసరావుపేట మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పించారు. మృతిచెందిన బాధిత కుటుంబాన్ని పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమం లో అయన వెంట వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్