పల్నాడు: సమస్యలు పరిష్కరించాలని ఎంపీ కృష్ణదేవరాయలుకి వినతి

58చూసినవారు
పల్నాడు: సమస్యలు పరిష్కరించాలని ఎంపీ  కృష్ణదేవరాయలుకి వినతి
ఉమ్మడి గుంటూరు జిల్లా ఏపీ ఎమ్ సి ఏ అసోసియేషన్ తరుపున పల్నాడు జిల్లా అనుపమ గారు, గుంటూరు జిల్లా జనరల్ సెక్రటరీ పల్లపాటి లింగరాజు , పల్నాడు పార్లమెంట్ సభ్యులు లావు శ్రీ కృష్ణ దేవరాయలు గారినీ కలసి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ప్రధాన సమస్యలు, రెగ్యులజషన్, ఇంక్రిమెంట్, ఫిక్సడ్ పే, ట్రాన్స్ఫర్ పాలసీ గురించి రాష్ట్రము లో అసోసియేషన్ చేయబోయే కార్యాచరణ కార్యక్రమం గురించి వివరించడము జరిగింది.

సంబంధిత పోస్ట్