పల్నాడు: భారత సైన్యానికి సంఘీభావ ర్యాలీ

56చూసినవారు
భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయానికి మద్దతుగా నకరికల్లులో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఎస్ఐ సురేశ్ ఆధ్వర్యంలో గ్రామస్థులు, పోలీసులు జాతీయ జెండాలతో భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాలు చేశారు. భారత సైన్యానికి సంఘీభావం తెలుపుతూ ర్యాలీ నిర్వహించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్