పల్నాడు: నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

84చూసినవారు
పల్నాడు: నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
నరసరావుపేటలోని విత్తన దుకాణాల్లో అధికారుల గురువారం తనిఖీలు చేపట్టారు. వ్యవసాయ శాఖ అధికారులు ఆర్ శశిధర్ రెడ్డి, సురేశన్, మస్తానమ్మలు తనిఖీ చేశారు. హెచ్ఐటి పత్తి విత్తనాల నిల్వలు అమ్మకాలపై వివరాలు తీసుకున్నారు. రాష్ట్రంలో ఇవి పూర్తిగా నిషేధం అన్నారు. విత్తనాల అమ్మకాల సమయంలో రైతులకు రసీదులు ఇవ్వాలన్నారు. లైసెన్సులు ఉన్న డీలర్ల వద్దనే రైతులు విత్తన కొనుగోలు జరపాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్