పల్నాడు: పోలీసు విచారణకు హాజరైన వైసీపీ నేతలు

1708చూసినవారు
వైసీపీ అధినేత జగన్. సత్తెనపల్లి పర్యటన సందర్భంగా నమోదైన కేసులో పోలీసు విచారణకు వైసీపీ నేతలు ఆదివారం హాజరయ్యారు. జగన్ పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించి బలప్రదర్శన చేయడం, ప్రజల ఆస్తులు ధ్వంసం చేయడం వంటి కేసులకు సంబంధించి విచారణకు రావాలంటూ 113 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో ఆ నోటీసులకు స్పందిస్తూ వారంతా విచారణకు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్