రొంపిచర్ల సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలలో మదర్స్ డే అని పురస్కరించుకొని, శనివారం తల్లికి వందనం కార్యక్రమం నిర్వహించడం జరిగినది. చిన్నారులు తమ తల్లులకు పూలను అందించి, ఆశీర్వచనాలు పొందారు. అనంతరం అంగన్వాడీ టీచర్లు వారికి అంగన్వాడీ కేంద్రాలలో అందించే సేవలను, తల్లులకు, వివరించారు.