రొంపిచర్ల: వరిగడ్డి వామి దగ్ధం

68చూసినవారు
వరిగడ్డి వామి దగ్ధమైన ఘటన రొంపిచర్ల మండలం, నల్లగార్లపాడులో శనివారం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి 5 ఎకరాల గడ్డివాము దగ్నమైంది. స్థానికులు సమాచారం మేరకు నరసరావుపేట అగ్నిమాపక శాఖ అధికారులు అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన ఎలా జరిగిందనే దానిపై స్థానికులను ఆరా తీస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్