రొంపిచర్లలో డివైడర్ ని ఢీ కొట్టిన కారు

79చూసినవారు
అద్దంకి నార్కెట్ పల్లి రాష్ట్రీయ రహదారి పరిధిలోని రొంపిచర్ల మార్కెట్ యార్డ్ సమీపంలో అతివేగంతో వస్తున్న కారు డివైడర్ ఢీ కొట్టిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు. ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళుతున్న కారు రొంపిచర్ల సమీపంలోకి వచ్చిన సమయంలో కురుస్తున్న వర్షానికి రహదారి కనిపించక అతివేగంగా డివైడర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో కారు నుజ్జు అయింది. ఎవరికి ప్రాణహాని జరగలేదు.

సంబంధిత పోస్ట్