మార్టూరులో క్షుద్రపూజల కలకలం

52చూసినవారు
బాపట్ల జిల్లా మార్టూరులోని నెహ్రూనగర్ శివారులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. శనివారం రాత్రి చేసిన పూజల ఆనవాళ్లు ఆదివారం కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎర్రటి గుడ్డపై పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, గాజులు ఉండటంతో చేతబడి చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ మార్గంలో వెళ్లేందుకు స్థానికులు భయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్